మొదటి సమావేశం, గురుపూజ

03/27/09, శుక్రవారం, ఉగాది పర్వదినాన సాయంత్రం 5 గంటలకు జరిగిన మొదటి సమావేశం, గురుపూజ కార్యక్రమం ముందుగా దీపారాధనతో మొదలిడాము. ఈ కార్యక్రమానికి హాజరైనవారు.

చిరంజీవులుః
అనిరుధ్
అనీష
అలేఖ్య
నేహ
వైష్ణవి
స్నేహ
సాహితి
ప్రఙ
సంహిత్
స్ఫూర్తి
శ్రీకర్
శ్రీవల్లి
అంతా కలిసి ముక్తకంఠంతో వల్లించిన ప్రార్ధనా శ్లోకాలుః
"శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే"
"సరస్వతి నమస్తుభ్యం - వరదే కామ రూపిణి విధ్యారంభం కరిష్యామి - సిద్ధిర్భవతు మే సదా."
"గురుబ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
తరువాత పుస్తకాలలో "ఓం" అన్న శుభప్రదమైన అక్షరం వ్రాయటంతో పిల్లలు తెలుగు బడిని లాంఛనంగా మొదలుపెట్టారు. తల్లితండ్రులకు తరగతి జరుపబడు విధి విధానాలను గురించి పూర్తి వివరాలు అందించబడ్డాయి. ప్రసాదాలు స్వీకరించి అంతా ఇళ్ళకు మళ్ళారు.

చిరు ఙాపకాలుః





No comments:

Post a Comment